నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప�
తెలంగాణొచ్చింది.. తెల్లగోలుగా బతుకుతున్న. నేనొక్కన్నే కాదు.. నాతో పాటు రాష్ట్రంలున్న 23 వేల మంది కరెంటు కార్మికులు తెలంగాణొచ్చినంక తెల్లగోలుగ బతుకుతున్నరు. తెలంగాణ రాకముందు సిమ్మసీకట్ల మగ్గిన మా జీవితాల�
కన్యగా సంతానం కనడం అధర్మం. శిశువు దేవతాంశ అయినా ఒడుదొడుకుల జీవితమే గానీ, ప్రకృతి సహకరించదు. లోకుల సానుభూతి లభించదు. దీనికి కర్ణుని జీవితమే సాక్షి. కుంతీదేవికి ధర్మరాజాదులు వివాహానంతరం భర్త ఆదేశానుసారం ద�
తే: రైతు లేడ్సిన రాజ్యంబు రాణకెక్కదెద్దులేడ్సిన వ్యవసాయమెదుగదనుచుసూక్తులుద్భవించిన నేల శోక వార్ధిముంప జూతురే రైతుల బుద్ధి మాలి! ఆ: మట్టి బిసికి పంట పుట్టించు విధమునునేర్చు కొనిన నుంచి నేటి వరకుప్రకృతి
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగిసిందనుకుంటే.. మరో వివాదాస్పద నిర్ణయం కొత్తగా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. యావత్ రైతాంగం నిరసించిన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామన�
2020, సెప్టెంబర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అత్యవసరంగా ఆమోదించబడిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చట్టాలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రైతుల జీవితాల�
మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైంది. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలు కరోనా కట్టడిలో నిర్లక్ష్య వైఖరి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దాకా విఫలమైంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమ
ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద�
ఇంధన ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి కొంత ఊరట లభించనుంది. చమురు ధరలను తగ్గించేందుకు దేశీయ వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని క
‘క్రిప్టో’.. ప్రస్తుతం ఇది ప్రపంచ కరెన్సీ. చాలా దేశాల్లో ఇది చట్టబద్ధం కాగా, కొన్ని దేశాలు నిషేధించాయి. క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ
టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్�
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్త
భద్రాచలం నుంచి ఉత్తరాదికి వెళ్లి నింబార్కుడి బోధన మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంలో భక్తి యోగులైన కవుల పాత్రతోపాటు ఆచార్యుల పాత్ర కూడా ఉంది. అయితే అది ఎక్కువగా భక్తి ప్రచార పరంగానే కొనసాగింది. వారంతా భక్తిమా