ఈ మధ్య ప్రధాని మోదీ కార్పొరేట్లు, ఫైనాన్స్ పెట్టుబడిదారులను సంపద సృష్టికర్తలని ప్రశంసించారు! మోదీ గారూ.. దేశంలోని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ యజమానులు తమ ధనమంతా ఒకేచోట కుమ్మరించి దానిచుట్టూ వాళ్ళను క
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1939, నవంబర్ 17న, నాజీ సైనికులు చెకోస్లోవేకియా దేశాన్ని ఆక్రమించిన సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ ప్రేగ్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 9 మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు
‘బీభత్స రసప్రధానం.. పిశాచగణ సమవాకారం..’ అన్న తీరున రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ‘వరిధాన్యం కొనుగోళ్ల క్షేత్రస్థాయి పరిశీలన’ పేరిట బండి సంజయ్ యాత్ర హింసాత్మకంగా, విధ్వంసకరంగా సాగుతున్నది. ఇది
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 38 సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్క�
కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీ�
నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
చరిత్ర చదువుతున్నప్పుడు దాన ధర్మాలు చేసిన రాజులను కీర్తిస్తూ రాసిన సాహిత్యం, ఇచ్చిన బిరుదులను చూస్తాం. స్వార్థంతో నిండిన నేటి సమాజంలో డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యాలు చేయడానికైనా సిద్ధపడుతున్న రోజులివి. ఓ �
మన దేశంలో రోజురోజుకు డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచంలోనే ఇండియాను ‘మధుమేహ రాజధాని’గా పిలుస్తున్నారు. దీనంతటికీ షుగర్ మాఫియాగా పేరున్న పలు మందుల కంపెనీలు కారణమవుతున్నాయి. సంప్రదాయంగా తీ�
గడిచిన ఏడేండ్లలో తెలంగాణ మనుగడ,అభివృద్ధి వికాసాల గురించి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రూపురేఖలే మారిపోయాయి. కొవిడ్ కారణంగా ఆర్థికరంగం కుదేలైన నేపథ్యంలో స్థిరాస్తి రంగం కూ�
పరమాత్మ వల్ల వేదం ఆవిర్భవించింది. వేదం ఆధారంగా కర్తవ్య కర్మలు జనించాయి. కర్మ వల్ల యజ్ఞం పుట్టింది. యజ్ఞం వల్ల వర్షాలు కురిస్తే, ఆ వర్షాల ద్వారా పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నం మూలంగానే ప్రాణులు శరీరాలన�
ముండ్లు దిగాయి కాళ్లల్లోపీకేసినరక్తం పిండి ఉప్పు కాపడం పెట్టినపల్లేరుగాయలగాయాలెరుగని రోజు లేదుచేతులకిగార కంప గీసుకుపోయిందిఓర్చుకున్నా..బురద మళ్లల్లోజలగలు రక్తం పీలుస్తుంటేపీకి విసిరేసినచేన్లల్లో