రాజకీయ నాయకులు, విశ్లేషకులను 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్పోల్స్ విస్మయానికి గురిచేశాయి. అనైతిక ఆలోచలనతో ఎలాంటి విధివిధానాలు పాటించకుండా అసంబద్ధమైన లెక్కలతో ఎగ్జిట్పోల్స్ను ప్రకటించిన సర్వే సంస్
రుతు పవనాల ఆగమనంతో వేసవి తాపం మెల్లమెల్లగా చల్లారిపోతున్నది. కానీ, దేశవ్యాప్తంగా ఈసారి వేసవి సృష్టించిన కడగండ్లను మాత్రం అంత సులభంగా మరచిపోలేం. ఉష్ణతాపంతో పాటుగా నీటి ఎద్దడి విషయంలో చుక్కలు చూపించింది.
రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడికి తెరలేపాయి. అడ్మిషన్ల పేరిట ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయినట్టు బోర్డులు వెలిశాయి. తమ పిల్లలకు ఆంగ్ల �
పాలనాధీశుడిని, ప్రభుత్వాన్ని ప్రజలు నేరుగా దర్శించేది ఉద్యోగులైన మీలోనే. సీఎస్ మొదలు చిట్ట చివరి ఉద్యోగి దాకా సమస్త సిబ్బంది, అధికారులైన మీ గురించి మీకంటే మిన్నగా మీ క్షేమం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ �
తెలంగాణ పునర్నిర్మాణ క్రమంలో అనేక వృత్తులు కొత్త జీవం పోసుకున్నాయి. అందులో ఉమ్మడి రాష్ట్రంలో అడుగంటిపోయిన మత్స్యకార వృత్తి మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. రాష్ర్టావతరణం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి �
విశ్వ కరెన్సీగా కాలరు ఎగరేసిన డాలరు బెంబేలు పడిపోతున్నది. మార్కెట్లలో డాలరు ఆధిపత్యం బీటలు వారుతున్నది. ఆ కరెన్సీకి మూల స్థానమైన ఏకైక అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు డాలరు పాలిట శాపంగా మారు�
తెలంగాణ పునర్నిర్మాణ పతాకదృశ్యం నూతన సచివాలయం ప్రారంభోత్సవం. ఆ ధవళ వర్ణ సౌధం రాళ్లు, ఇటుకలు, సిమెంటుతో కూడిన భవనం మాత్రమే కాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని గగనతలాన నిలబెట్టిన సమున్నత ప�
జాతీయ పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటడంతో తెలంగాణ మాడల్ మరోమారు దేశం ముందు ఆవిష్కృతమైంది. మొత్తం 46 పురస్కారాల్లో 13 మనకే లభించగా, వాటిలో నాలుగు క్యాటగిరీల్లోనూ మొదటి ర్యాంకులను తెలంగాణ గ్రామాలే కైవసం చేసు