ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాత్రి చేసిన ప్రసంగంలో చాలా విషయాలు స్పృశించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా చేపట్టిన పలు చర్యల గురించి ఆయన సోదాహరణంగా చెప్పుకొచ్చారు.
దేశంలో సంపద పెరుగుతున్నది. కానీ, పంపిణీ సమతూకంగా జరగడం లేదు. దాని ఫలితంగా ధనవంతులు కుబేరులవుతుంటే పేదలు నిరుపేదలై నలుగుతున్నారు. సంపన్నుల మేడల నీడల్లో ఆకలి కేకలు పోటెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏం
భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రమైన కుదుపులకు లోనవుతున్నాయి. తాజాగా రెండు దేశాలు దౌత్యాధికారులను బహిష్కరించుకోవడం రెండు దేశాల విభేదాలకు పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్�
సుమారు 150 ఏండ్లు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వారు వారితో కొట్లాడి, నెహ్రూని బలవంతపెట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నారు. అయినా ప్రతి విషయంలో తమిళులని విమర్శిస్తూనే, వారితో పోటీ పడుతుంటా�
కవి భర్తృహరి ప్రతి మానవుడికి జీవన గమనంలో ఉపయోగపడే ‘నీతి’, ‘శృంగార’, ‘వైరాగ్య’ శతకాలను రచించాడు. ఈ మూడు శతకాలు అమూల్య రత్నాల వంటి శ్లోకాలతో నాటినుంచి నేటివరకూ లోకాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
ఇది మిత్రుడు పసునూరి రవీందర్ రాసిన ‘మీది మీదే.. మాది మాదే..’ వ్యాసానికి సమాధానం కాదు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఆంధ్రోళ్లలో ఒకడినైన నా ప్రశ్న మాత్రమే. తెలంగాణ కోసం కాసింత కవిత్వం, ఒకింత కన్నీరు కార్చ
తెలుగులో అభ్యుదయ కవిత్వం మొదలుకావడంతోనే వచన కవిత్వం మొదలైంది. తెలుగు వచన కవిత్వం గత 90 ఏండ్లలో రూపపరంగా అనేక ప్రయోగాలకు లోనైంది. 18 పర్వాలు ప్రాచీన కావ్యమైతే, 18 పాదాలు ఆధునిక కవిత అనిపించుకున్నది.
రాజకీయ నాయకులు, విశ్లేషకులను 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్పోల్స్ విస్మయానికి గురిచేశాయి. అనైతిక ఆలోచలనతో ఎలాంటి విధివిధానాలు పాటించకుండా అసంబద్ధమైన లెక్కలతో ఎగ్జిట్పోల్స్ను ప్రకటించిన సర్వే సంస్
రుతు పవనాల ఆగమనంతో వేసవి తాపం మెల్లమెల్లగా చల్లారిపోతున్నది. కానీ, దేశవ్యాప్తంగా ఈసారి వేసవి సృష్టించిన కడగండ్లను మాత్రం అంత సులభంగా మరచిపోలేం. ఉష్ణతాపంతో పాటుగా నీటి ఎద్దడి విషయంలో చుక్కలు చూపించింది.