తమిళనాడులో తరచు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా శాసన సభలోనే వివాదం సృష్టించుకొని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలకమైన వాక్యాలను ఆయన చదవకుండా
ఇటీవల ఆరు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధన బలంతో గెలవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ సఫలం కాలేకపోయింది. తెలంగాణ, బీహార్, మహారాష్ట్రల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షి�
రెండు దశాబ్దాలుగా లాభాల్లో ఉన్న బొగ్గు సంస్థల్లోని ఉద్యోగులకు 3 శాతం కన్నా ఎక్కువ జీతం పెంచేది లేదని కేంద్రం చెబుతున్నది. ఇలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికులు భగ్గుమంటున్నారు. అందుకే రామగుండ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నది. దేశ ప్రజలను, యువతను మతం మత్తులో ముంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇదిలాగే కొనసాగితే గుండు పిన్నీస్ నుంచి విమానాల దాక�
నవ భారతాన్ని సాకారం చేస్తామని పలు పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. ఎన్నికల రణ క్షేత్రంలో హోరెత్తించే వాగ్దానాలు, నినాదాలతో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాదయాత్ర చేసుకుంటూ నల్లగొండ జిల్లాకు, మునుగోడు ప్రాం తానికి వచ్చి ఇక్కడి ప్రజల బాధలను చూసి కన్నీరు మున్నీరైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ‘చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోర�