దేశంలో 75 శాతం జనాభా భూకంపాల ముప్పు ఎదుర్కొంటోందని.. భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టేసింది.
Supreme Court | దేశంలో భూకంపాలవల్ల జరిగే నష్టాలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలోని 75 శాతం జనాభా అధిక భూకంప ప్రభావం ఉన్న ప్రాంత
Earthquakes: జపాన్లోని టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు వారాల్లోనే ఆ దీవుల్లో సుమారు 900 సార్లు భూమి కంపించింది. దీంతో స్థానికులు రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున�
Earthquakes | పొరుగుదేశం పాకిస్థాన్ను వరుస భూకంపాలు (Earthquakes) వణికిస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi)లో 48 గంటల్లో ఏకంగా 20కిపైగా భూ ప్రకంపనలు (20 mild earthquakes) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
మయన్మార్, థాయ్లాండ్లలో శుక్రవారం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్న 700
Earthquakes | మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ�
హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది.