Venezuela Earthquake | వెనెజువెలా (Venezuela) లో గత నెల 24న సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquakes) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విలయంలో ఇప్పటివరకు నాలుగు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వె
Earthquakes | పాకిస్థాన్లో(Pakista) వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్లో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన కొద్ది గంటలకే శనివారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింద�
వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల్లో మృతులు, గాయపడినవారు, గల్లంతైనవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విపత్తులో ఇప్పటివరకూ 589 మంది మృతి చెందారని, 4,300 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది.
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 164 మంది మృతి చెందగా, 971 మంది గాయపడినట్లు దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రో�
Venezuela Earthquakes: వెనిజువెలాలో సంభవించిన రెండు భారీ భూకంపాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 164కు చేరుకున్నట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. ఇక లా గైరియా రాష్ట్రంలో ఉన్న ఓ 10 అంతస్తుల హోటల్ పూర
రిక్టర్ స్కేల్పై స్వల్ప భూప్రకంపనలు జనాలను భయాందోళనలకు గురిచేశాయి. ఉదయం 10.17 సమయంలో 40 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు బెంబెలెత్తిపోయారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సంభవించిన భూప్రకంపనలు స్వ
Earthquakes | గుజరాత్ (Gujarat) రాజ్కోట్ (Rajkot)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే పదికిపైగా సార్లు భూమి కంపించింది.
దేశంలో 75 శాతం జనాభా భూకంపాల ముప్పు ఎదుర్కొంటోందని.. భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టేసింది.
Supreme Court | దేశంలో భూకంపాలవల్ల జరిగే నష్టాలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలోని 75 శాతం జనాభా అధిక భూకంప ప్రభావం ఉన్న ప్రాంత
Earthquakes: జపాన్లోని టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు వారాల్లోనే ఆ దీవుల్లో సుమారు 900 సార్లు భూమి కంపించింది. దీంతో స్థానికులు రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున�
Earthquakes | పొరుగుదేశం పాకిస్థాన్ను వరుస భూకంపాలు (Earthquakes) వణికిస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi)లో 48 గంటల్లో ఏకంగా 20కిపైగా భూ ప్రకంపనలు (20 mild earthquakes) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
మయన్మార్, థాయ్లాండ్లలో శుక్రవారం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్న 700