Earthquakes | మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ�
హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది.
కొత్త ఏడాది తొలిగంటల్లోనే జపాన్ భయకంపితమైంది. వరుస భూకంపాలతో ద్వీపదేశం చిగురుటాకులా వణికిపోయింది. 2004నాటి సునామీ దృశ్యం కండ్లముందు కదిలింది. గంటల వ్యవధిలో 50కి పైగా భూకంపాలు వరుసగా కుదిపేశాయి. రోడ్లు, భవం
గతంతో పోల్చితే ఈ ఏడాది దేశంలో భూకంపాలు రెట్టింపు అయ్యాయి. 2020 నుంచి ఇప్పటివరకు భూకంపాల వివరాలు ఇవ్వాలని ఓ ఎంపీ కోరగా, కేంద్రం బుధవారం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది నవంబర్ వర�
స్వల్ప, మధ్య స్థాయిలో భూకంపాలు కుదిపేయడంతో ఐరోపాలోని ద్వీప దేశం ఐస్ల్యాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం కేవలం 14 గంటల వ్యవధిలో రెక్జానెస్ ప్రాంతంలో 800 భూకంపాలు చోటు చేసుకున్నాయి.
Iceland | ద్వీప దేశం ఐస్లాండ్ (Iceland) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది (800 Earthquakes Within 14 Hours).
Earthquakes | పొరుగు దేశం అఫ్ఘానిస్థాన్ (Afghanistan) వరుస భూకంపాలతో (Earthquakes) దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో ఏకంగా మూడు భారీ భూకంపాలు (Three powerful earthquakes ) సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మర
Earthquakes | అఫ్ఘానిస్థాన్ వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. శనివారం మధ్యాహ్నం కేవలం అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 12:11 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గ