గతంతో పోల్చితే ఈ ఏడాది దేశంలో భూకంపాలు రెట్టింపు అయ్యాయి. 2020 నుంచి ఇప్పటివరకు భూకంపాల వివరాలు ఇవ్వాలని ఓ ఎంపీ కోరగా, కేంద్రం బుధవారం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది నవంబర్ వర�
స్వల్ప, మధ్య స్థాయిలో భూకంపాలు కుదిపేయడంతో ఐరోపాలోని ద్వీప దేశం ఐస్ల్యాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం కేవలం 14 గంటల వ్యవధిలో రెక్జానెస్ ప్రాంతంలో 800 భూకంపాలు చోటు చేసుకున్నాయి.
Iceland | ద్వీప దేశం ఐస్లాండ్ (Iceland) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది (800 Earthquakes Within 14 Hours).
Earthquakes | పొరుగు దేశం అఫ్ఘానిస్థాన్ (Afghanistan) వరుస భూకంపాలతో (Earthquakes) దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో ఏకంగా మూడు భారీ భూకంపాలు (Three powerful earthquakes ) సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మర
Earthquakes | అఫ్ఘానిస్థాన్ వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. శనివారం మధ్యాహ్నం కేవలం అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 12:11 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గ
Earthquakes | పొరుగున ఉన్న నేపాల్ మంగళవారం వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. ఇవాళ మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. ముందుగా మధ్యాహ్నం 2.25 గంటలకు 4.6 తీవ్రతతో భూమి కంపించింది.
ఇటీవల టర్కీ భూకంప దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో ప్రపంచమంతా చూసింది. పేకమేడలా కూలిన భవనాల కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి భూకంపాలు భారత్లో వస్తే? దానికి ఉపాయాన్ని కనుగొన్నారు ఐఐటీ మండి పరిశోధక
Earthquakes | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కదులుతున్నది. భూపటలం ఏటా 5 సెంటీమీటర్ల దూరం జారుతున్నట్టు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనంలో తేలింది.
Turkey earthquakes: రెండు సార్లు మళ్లీ తుర్కియేలో భూమి కంపించింది. దీంతో కొన్ని బిల్డింగ్లు కూలాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. హటాయ్ ప్రావిన్సులో ఆస్పత్రుల నుంచి పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు త�
తుర్కియే-సిరియా సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 7న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వేల భవనాలు నేలమట్టమయ్యాయి.
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.