Earthquakes | పొరుగున ఉన్న నేపాల్ మంగళవారం వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. ఇవాళ మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. ముందుగా మధ్యాహ్నం 2.25 గంటలకు 4.6 తీవ్రతతో భూమి కంపించింది.
ఇటీవల టర్కీ భూకంప దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో ప్రపంచమంతా చూసింది. పేకమేడలా కూలిన భవనాల కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి భూకంపాలు భారత్లో వస్తే? దానికి ఉపాయాన్ని కనుగొన్నారు ఐఐటీ మండి పరిశోధక
Earthquakes | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కదులుతున్నది. భూపటలం ఏటా 5 సెంటీమీటర్ల దూరం జారుతున్నట్టు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనంలో తేలింది.
Turkey earthquakes: రెండు సార్లు మళ్లీ తుర్కియేలో భూమి కంపించింది. దీంతో కొన్ని బిల్డింగ్లు కూలాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. హటాయ్ ప్రావిన్సులో ఆస్పత్రుల నుంచి పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు త�
తుర్కియే-సిరియా సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 7న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వేల భవనాలు నేలమట్టమయ్యాయి.
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
బొద్దింకలు అనగానే చాలామందికి చిరాకు అనిపిస్తుంటుంది. వంట గదుల్లో ఉంటూ ఇబ్బంది కలిగిస్తాయి. కానీ ఆ బొద్దింకలే మనకు చాలా ఉపయోగపడనున్నాయి. బొద్దింకలకు సెన్సర్ల వంటి చిన్నపాటి మెషీన్లను అమర్చి పరిశోధకులు �
శ్రీనగర్ : వరుస భూకంపాలు జమ్మూకశ్మీర్ను వణికిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గంట వ్యవధిలో కత్రాలో వరుస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. మొదట రాత్రి 11.04 గంటల ప్రాంతంలో రిక్టర్
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వింజమూరు, దు త్తలూరు, వరికుంటపాడు మండలాల్లో 3 సెకండ్లపాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరులోనూ రెండు సె
ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి...