హిమాలయ దేశం నేపాల్లో (Nepal) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్పూర్ (Makwanpur) జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయింది.
అఫ్గానిస్థాన్లో (Afghanistan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli) ప్రాంతంలో సోమవారం ఉదయం 5:09 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | దక్షిణ ఫిలిప్పైన్స్లో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.7గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. అయితే సునామీ ముప్పు లేదని స్థానిక అధికారులు పేర్కొన
Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా (Doda) జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake | జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. రాజధాని టోక్యోకు 1,488 కిలోమీటర్ల ఈశాన్యంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిన ప్రకారం
బంగాళాఖాతంలో (Bay of Bengal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది.
Earthquake | హిమాలయ దేశం నేపాల్ (Nepal)ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 4:16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడ�
హిమాలయ దేశం నేపాల్లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
Earthquake | హిమాలయ దేశం నేపాల్ను (Nepal) వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. వరుస భూకంపాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు (Expert warns).
భారీ భూకంపంతో నేపాల్ (Nepal) వణికిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జాజర్కోట్ (Jajarkot) జిల్లాలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది (Earthquake). దీంతో 130 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
హిమాలయ దేశం నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.