భారీ భూకంపంతో చైనా (China) వణికిపోయింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో 111 మంది మరణించారు. 230 మందికిపైగా గాయపడ్డారు.
Earthquake | లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మ
Earthquake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
దక్షిణ ఫిలిప్పీన్స్లో (Philippines) మిండానావో ద్వీపం (Mindanao island) వరుస భూకంపాలతో వణికిపోతున్నది. గత శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం (Earthquake) వచ్చిన విషయం తెలిసిందే.
Earthquake | బంగ్లాదేశ్ (Bangladesh)లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో (Chittagong) భారీ భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్లోని రామ్గంజ్లో భూమి కంపించింది (Earthquake). రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్�
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో (Ladakh) ఇటీవలే తరచూ భూకంపాలు (earthquake) చోటు చేసుకుంటున్నారు. స్వల్ప తీవ్రతతో భూమి కంపిస్తోంది. తాజాగా మరోసారి లడఖ్లో భూకంపం సంభవించింది.
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.