విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కొనుగొన్నారు. విశ్వంలో జరిగే కిలోనోవా అంతరిక్ష పేలుడు భూమిపై ఉన్న జీవం అంత�
Asteroid | అంతరిక్షంలో లక్ష్యం లేకుండా విశాలమైన భారీ గ్రహశకలం తిరుగుతున్నది. దీనికి స్థిరమైన మార్గం, గమ్యం లేదని.. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ‘కాస్మిక్ నోమాడ్’ పలుసార్లు ఇతర అంతరిక్ష వస్తువులు, గ్రహాలకు సమీప�
New study | మానవులందర్నీ తుడిచిపెట్టే సామూహిక వినాశనాన్ని భూమి 25 కోట్ల సంవత్సరాల్లో చూడబోతున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఖండాలన్నీ అత్యంత సమీపానికి వస్తాయని, అప్పుడు ఏర్పడే ‘సూపర్ కా
Moon | చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడైంది. భారత్ పంపించిన చంద్రయాన్-1 కూడా జాబిల్లిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. కానీ వాతావరణమే లేని చందమామపై నీరు ఎలా ఏర్పడిందనే
ఒక ఊరిలో ఓ అంధ కళాకారుడు దారిన వెళ్తున్నాడు. ‘మక్కాలో ముహమ్మద్ అని పేరుగల వ్యక్తి ధర్మాన్ని బోధిస్తున్నాడట. మనుషులంతా ఒక్కటే, దేవుడొక్కడే అని ప్రచారం చేస్తున్నాడట’ అన్న మాటలు అతని చెవినపడ్డాయి. ‘ముహమ్మ
Aditya-L1: ఆదిత్య ఎల్1 సెల్ఫీ తీసుకున్న వీడియోను ఇవాళ ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. ఆదిత్య ఎల్1కు ఉన్న కెమెరాకు.. వీఈఎల్సీ, ఎస్యూఐటీ పరికరాలు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపించాయి. ఇక ఆదిత్య క�
Solar Storm | సౌర తుఫాను భూమి వైపు దూసుకువస్తున్నది. ఇవాళ భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని స్పేస్వెదర్ (Spaceweather.com) వెల్లడించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) శనివారం వెలువడిందని.. ఇది �
Aditya L1 | సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆదిత్య-ఎల్1ను భూమికి 15 లక్షల కి.మీ దూరంలోని ఎల్-1 పాయింట్ వద్దనున్న సుదీర్ఘమైన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. తద్వారా సౌర మంటలు, కొరొనల
భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ప్రపంచం కుదేలవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమి సలసల కాగుతున్నదని ఇటీవల ఓ నివేదిక పేర్కొనగా.. వాతావరణం వేడెక్కుతుండటంతో మంచు పలకలు కరుగుతున్నట్టు తాజాగ�
Aeolus Satellite | డెడ్ శాటిలైట్ను తొలిసారి భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. దీని కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీల�
న్యూఢిల్లీ: సౌర తుఫానులు భూమిని తాకడం తరచూ జరిగేదే. అయితే పలు సౌర తుఫానుల ఫలితంగా ఏర్పడిన రాకాసి సీఎంఈ (Cannibal CME- కరోనల్ మాస్ ఎజెక్షన్) నేడు భూమిని తాకబోతున్నది. అదే జరిగితే భూ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం ప�
అంతరిక్షంలో భూమిలాగే జలాన్ని కలిగి ఉన్న గ్రహాలకోసం అన్వేషిస్తున్న పరిశోధకుల ప్రయత్నాలు ఫలించాయి. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఓ గ్రహంపై నీటి ఆనవాళ్లను తాజాగా గుర్తించారు.
పొద్దుగాల ఏడింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రం అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే ఐదేండ్లపాటు భూగోళ�
సూర్యుడు భూమిని మింగేస్తాడా? భూ గ్రహం అంతమైపోతుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా బిలియన్ సంవత్సరాల తర్వాత ఇటువంటి ఘటనే జరగవచ్చని అంటున్నారు.