మన భూమికి దగ్గరగా 30 వేల గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు తెలిపారు.
భూమి నుంచి 1.07 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని నాసా వ్యోమనౌక విజయవంతంగా పేల్చేసింది. మంగళవారం తెల్లవారుజాము 4:44 నిమిషాలకు 14 వేల మైళ్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్.. డిమార్ఫస్ గ్రహశకలాన్ని తుత్తుని
ఈ భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో మీకు తెలుసా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? భూమిపై ఎక్కడెక్కడో ఉండే చిన్న చిన్న చీమలను లెక్కించడం అంత సాధ్యమైన పని కాదు కదా! అయితే హాంకాంగ్కు చెందిన పరిశోధకులు ఈ భూమిపై ఉన్న చీమ�
మరికొన్ని రోజుల్లోనే భారీ సౌర తుఫాను భూమిని మరోమారు అతలాకుతలం చేస్తుందా? అంటే అవుననే సమాధానం చెప్తున్నారు సైంటిస్టులు. వారంపాటు ప్రశాంతంగా ఉన్న సూర్యుడి మళ్లీ సడెన్గా తన వయలెంట్ స్వభావాన్ని చూపించేంద
భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకొని భస్మీపటలం �
భూమిపై నీళ్లు ఉండటం వల్లనే ఇన్ని కోట్ల ప్రాణులు జన్మించాయని చెప్తారు. అందుకే నివాసయోగ్యమైన గ్రహాలను వెతికే సమయంలో కూడా ఆయా గ్రహాలపై నీరు ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేస్తుంటారు శాస్త్రవేత్తలు. అయితే
క్రమంగా మందగిస్తున్న భూ భ్రమణ వేగం అంతర్గత పొరలు, సూర్యుడిలో మార్పులే ఇందుకు కారణం భవిష్యత్తులో తీవ్ర నష్టాలు తప్పవంటున్న శాస్త్రవేత్తలు నేషనల్ డెస్క్: సూర్యుడి నుంచి భూమి దూరంగా జరుగుతున్నదని శాస్త
Comet K2 | భారీ తోకచుక్క భూమి వైపుగా దూసుకువస్తున్నది. ఈ నెలలో భూ గ్రహానికి దగ్గరగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం ధ్రువీకరించింది. ఇప్పటి వరకు గుర్తించిన తోకచుక్కల్లో యాక్టివ్గా ఉన్న వ
బీజింగ్: ఇటీవల భారీ రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెంద�
భూమిని పోలి, జీవానికి అనుకూలమైన గ్రహాన్ని వెతకడం కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి క్లోజ్బై హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే(చెస్) అని పేరు పెట్టారు.
న్యూయార్క్, మే 15: అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా ఖగోళ శాస్త్రవేత్తలు అంగారకుడి మీద నుంచి మట్టిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ మట్టిలో మానవ పరిశోధనలకు అందని ఏదైనా వైరస�
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తెలంగాణ సంతతికి చెందిన రాజాచారి భూమిపైకి తిరిగివచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమ నౌక రాజాచారితో పాటు మరో ముగ్గురిని క్షేమంగా తీసుకువచ్చింది
చందమామ భూమి నుంచి నీటిని దొంగిలించాడు. అవును. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాళ్లు భూమిపై నుంచి చంద్రుడు దొంగిలించిన నీటివేనని చెప్తున్నారు
రెండు కిలోమీటర్ల వెడల్పున్న ఓ గ్రహశకలం గంటకు 50 వేల కి.మీ. వేగంతో భూమికి దగ్గరగా వస్తున్నది. ఆ ఆస్టరాయిడ్ పేరు 1989జేఏ. తన కక్ష్యలో తిరుగుతూ ఈ నెల చివర్లో భూమికి అత్యంత సమీపంగా