అంతరిక్షంలో భూమిలాగే జలాన్ని కలిగి ఉన్న గ్రహాలకోసం అన్వేషిస్తున్న పరిశోధకుల ప్రయత్నాలు ఫలించాయి. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఓ గ్రహంపై నీటి ఆనవాళ్లను తాజాగా గుర్తించారు.
పొద్దుగాల ఏడింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రం అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే ఐదేండ్లపాటు భూగోళ�
సూర్యుడు భూమిని మింగేస్తాడా? భూ గ్రహం అంతమైపోతుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా బిలియన్ సంవత్సరాల తర్వాత ఇటువంటి ఘటనే జరగవచ్చని అంటున్నారు.
Harsh Goenka | ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటుంటారు. తాజాగా, ఆయన ఓ ఆసక్తికర పోస్ట్తో
Asteroid 2012 KY3: 2012 KY3 రేపు భూమికి సమీపంగా వెళ్లనున్నది. ఆ గ్రహశకలాన్ని ప్లానెట్ కిల్లర్గా పిలుస్తున్నారు. అయితే సేఫ్గానే అది భూమికి సమీపంగా ప్రయాణించనున్నది. సుమారు 63 వేల కిలోమీటర్ల వేగంతో అది వెళ్�
ISRO | ఇస్రో బుధవారం పోస్ట్ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశ�
ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టు లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.
చందమామ రావే అని మనమంటున్నా... భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్లోని నేషనల్ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్ పరిశోధకులు గుర్తించారు.
చరిత్రలోనే తొలిసారిగా ఓ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానున్నది. ‘ఆస్టరాయిడ్ 2023’ దక్షిణ అమెరికా మీదుగా భూఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.