ఎలక్ట్రిక్ ప్రీమియం మోటర్సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావాయిలెట్..తాజాగా స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ టెసెరాక్ట్తోపాటు మోటర్సైకిల్ షాక్వేవ్ను కూడా దేశీయ మార్�
న్యూమోరస్.. మార్కెట్లోకి మరో ఈ-స్కూటర్ ‘డిప్లోస్ మ్యాక్స్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.1,12,199గా నిర్ణయించింది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..పలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.9 లక్షలు. ఈ కారు బ్యాటరీపై ఎనిమ�
దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపిర్ నెక్సస్ను పరిచయం చేసింది గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. చెన్నై షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.1,09,900.
మార్కెట్లోకి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది బజాజ్ ఆటో. చేతక్ 2901 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.95,998గా నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి.
Paragliding On E-Scooter | ఒక పైలట్ అసాధారణ విన్యాసం చేశాడు. తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్పై పారాగ్లైడింగ్ చేశాడు. (Paragliding On E-Scooter) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశంలో అతిపెద్ద ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్1 ఎక్స్ ప్లస్ మాడల్పై రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ మాడల్ రూ.8
Pure EV ePluto 7G Max | ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ.. భారత్ మార్కెట్లోకి సరికొత్తగా ఈప్యూటో 7జీ మ్యాక్స్ స్కూటర్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు.
Ola S1 Air | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎయిర్ స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా స్కూటర్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.
Kota hospital | ఆసుపత్రిలో వీల్చైర్ లేకపోవడంతో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. గాయపడిన కుమారుడ్ని ఏకంగా స్కూటర్పై ఆసుపత్రిలోని లిఫ్ట్లో మూడో అంతస్తుకు తీసుకెళ్లాడు. విస్తూపోయే ఈ సంఘటన రాజస్థాన్లోని కోట�
Pure EV E-Pluto 7G Pro | దేశీయ మార్కెట్లోకి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ-టూ వీలర్ ప్యూర్ ఈవీ భారత్ మార్కెట్లోకి ఈ-ప్లూటో 7జీ ప్రో అనే పేరుతో ఈ-స్కూటర్ ని ఆవిష్కరించింది.
ఒకప్పుడు దేశీయ రోడ్లపై రివ్వున దూసుకుపోయిన ఎల్ఎంఎల్ స్కూటర్ మళ్లీ ప్రత్యక్షం కాబోతున్నది. ఈసారి మాత్రం ఈ-స్కూటర్గా ఉండనున్నది. స్టార్ స్కూటర్ పేరుతో విడుదల చేయనున్న ఈ మోడల్ కోసం ముందస్తు బుకింగ�
న్యూఢిల్లీ, మే 18:ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్..సరికొత్త ఈ-స్కూటర్ను ప్రవేశపెట్టింది. సింగిల్ చార్జ్తో 140 కిలోమీటర్ల ప్రయాణించే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.98,564 నుంచి రూ.1,08,690 ధరల శ్రేణిల్లో లభిం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆసియా, యూరప్ మార్కెట్లలో రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేయనున్నట్టు యమహా మోటార్స్ వెల్లడించింది. ఈ01, ఈ02 పేరిట రెండు ఈ-స్కూటర్లను కంపెనీ త్వరలో కస్టమర�