“విజయ దశమి అంటే చెడు పై విజయం సాధించడం... శ్రీరాముని చేతిలో రావణుడు ఓటమి పొందిన రోజు.. శ్రీరాముడు విజయం సాధించి రామరాజ్యం వచ్చిన రోజు ఈ విజయ దశమి అని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్�
తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక విజయ దశమి వేడుక. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల అనంతరం శనివారం ప్రజలు దసరా పండుగగా సంబురంగా జరుపుకొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు తమ సొంతూళ్లకు రావడంతో ఉమ
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. కొద్ది నెలలుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య చేరికల విషయమై మొదలైన గొడవ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో
మనసులో ఉన్న అవలక్షణాలను జయించినప్పుడే నిజమైన దస రా పండుగ అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో దసరా వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. �
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకొని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి జమ్మి ఆకును కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహ
ఉమ్మడి జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా సంబురాలు జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు
‘శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ..’ అనే శమీ శ్లోకం వాడవాడలా మిన్నంటింది. సర్వజనులకు సకల విజయాలు అందించే జగన్మాతను దర్శించిన భక్తజనం పులకించిపోయింది.
లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటున్నాం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు, పదో రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు.
Vijayadashmi | దేశవ్యాప్తంగా రేపు (శనివారం) విజయదశమి వేడుకలు (Dussehra celebrations) ఘనంగా జరగనున్నాయి. అందరూ పిల్లాపాపలతో కలిసి దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ చాలా మంది తమ కార్యాలయాల్లో, పని ప్రాంతాల్లో విజయదశమి వేడ
నవీపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మేకల సంత కిటకిటలాడింది. దసరా పండుగ నేపథ్యంలో రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా,
దసరా పండుగకు ప్రజలు సందడిగా సంబురాలు జరుపుకోవడానికి “నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే”లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజలకు డబుల్ సంబురాలను అందించడానికి దసరా పండుగ సందర్భంగా షాపింగ్ బొనాంజా పేరుతో
Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్�