నగరంలోని చారిత్ర క భద్రకాళీ ఆలయంలో భద్రకాళీ-భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పూలతో అందంగా అలంకరించిన వేదికపై అర్చకులు శేషు ఆధ్వర్యంలో కనులపండువగా నిర్వహించారు.
దేశమంతా గురువారం గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ సీఐ దగ్గరుండి జంతుబలి చే యించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. దసరా ఉత్సవ�
సూర్యాపేటలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సకుటుంబసమేతంగా శమిపూజలో పాల్గొన్నారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక
హైదరాబాద్ నగరంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో జనం రావణదహనం నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. సనత్నగర్లోని హనుమాన్ టెంపుల్లో, అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణ దహ�
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చివరి రోజైన గురువారం మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్నారు. నగరంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్�
అక్టోబర్ 3న గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్క
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో గోదావరిఖని జవహర్ నగర్ లో గల జేఎల్ఎన్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన దసరా ఉత్సవ్-2025 వేడుకలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ప్రముఖ సినీ హాస్య నటు
“విజయ దశమి అంటే చెడు పై విజయం సాధించడం... శ్రీరాముని చేతిలో రావణుడు ఓటమి పొందిన రోజు.. శ్రీరాముడు విజయం సాధించి రామరాజ్యం వచ్చిన రోజు ఈ విజయ దశమి అని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్�
తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక విజయ దశమి వేడుక. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల అనంతరం శనివారం ప్రజలు దసరా పండుగగా సంబురంగా జరుపుకొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు తమ సొంతూళ్లకు రావడంతో ఉమ
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. కొద్ది నెలలుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య చేరికల విషయమై మొదలైన గొడవ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో
మనసులో ఉన్న అవలక్షణాలను జయించినప్పుడే నిజమైన దస రా పండుగ అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో దసరా వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. �
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకొని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి జమ్మి ఆకును కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహ
ఉమ్మడి జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా సంబురాలు జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు