‘శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ..’ అనే శమీ శ్లోకం వాడవాడలా మిన్నంటింది. సర్వజనులకు సకల విజయాలు అందించే జగన్మాతను దర్శించిన భక్తజనం పులకించిపోయింది.
లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటున్నాం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు, పదో రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు.
Vijayadashmi | దేశవ్యాప్తంగా రేపు (శనివారం) విజయదశమి వేడుకలు (Dussehra celebrations) ఘనంగా జరగనున్నాయి. అందరూ పిల్లాపాపలతో కలిసి దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ చాలా మంది తమ కార్యాలయాల్లో, పని ప్రాంతాల్లో విజయదశమి వేడ
నవీపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మేకల సంత కిటకిటలాడింది. దసరా పండుగ నేపథ్యంలో రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా,
దసరా పండుగకు ప్రజలు సందడిగా సంబురాలు జరుపుకోవడానికి “నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే”లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రజలకు డబుల్ సంబురాలను అందించడానికి దసరా పండుగ సందర్భంగా షాపింగ్ బొనాంజా పేరుతో
Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్�
దసరావ్ పండుగ సంబురాలు లంబాడీల ఇంటింటా జరుగనున్నాయి. రెండేండ్లకు ఒకసారి వచ్చే ఈ పండుగ.. వారి సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. లంబాడీల ఆరాధ్య దైవమైన తుల్జాభవానీ మాతను భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోర
అత్యంత సుందరంగా నిర్మించిన ట్యాంక్బండ్ వద్ద దసరా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన దసరా ముగింపు వేడుకలకు ఆయన హాజ�
విజయదశమి పండుగను సోమవారం మక్తల్ మండల వ్యాప్తంగా అన్నిగ్రామాల ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆయాగ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయం త్రం శమీ పూజ చేశారు.
దసరా వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు.రావణ దహనం, పటాకుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా చేపట్టారు. మొట్టమొదటి �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్లీల కార్యక్రమాలు సోమ, మంగళవారాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. పల్లెలు, పట్టణాల్లో రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్లీల కార్యక్రమాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పలుచోట్ల రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తారాజ