సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. మహర్షులు బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే దేవి అన్నాం. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్వం సూక్ష్మమని, నిర్గుణ రూపమని కూడా మన పురాణాల�
దుర్గామాత మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీఐ మన్మధ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. http://policeportal.tspolice.gov.in/index.htm కు లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకుని పోలీసులకు సహకరించాల�
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. శనివారం గ్రామస్తులతో కలిసి పాలపిట్టను దర్శించుకుని, జంబి చెట్టుకు పూజలు
భైంసా పట్టణంలో ఆదివారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవనం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే రామారావు పటే�
సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్య సాహసాలు, విజయాలు ప్రసాదించే దేవత శ్రీమహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో భక్తులక�
చండీ స్వరూపం మహోగ్రమైంది. సకల రాక్షస శక్తుల్ని నిర్జించే శక్తి కలిగిన ప్రచండ రూపం ఇది. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ శక్తులు, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమ్మేళనం ఇది. వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ, స�
అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ ఎ�
దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధల తో దుర్గామాతను పూజించి దశమి రోజు ద సరా పండుగను జరుపుకొంటారు. వికారాబా ద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వ�
ఇసామియా బజార్లో నిర్వహించే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా 72 అడుగుల విగ్రహాన్ని దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిష్ఠించనున్నట్లు శ్రీ నవ దుర్గా నవరాత్రి ఉత్సవ సమితి చైర్మన
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకపూజాలు చేసి పల్లకీలో ఊర
శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాం
భైంసా లో బుధవారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. విశ్రాంతి భవనం ముందు, పురాణాబజార్లో గల గౌలీ సంఘం దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర