పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకపూజాలు చేసి పల్లకీలో ఊర
శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాం
భైంసా లో బుధవారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. విశ్రాంతి భవనం ముందు, పురాణాబజార్లో గల గౌలీ సంఘం దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర