రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7,850 మంది అర్హులు డీడీలు చెల్లించారని, వారందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని, లేకుంటే డీడీల డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల అభివ�
మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరమని ఫిషరీస్ ఫెడరేషన్, కల్లుగీత, గొర్రెలు-మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ల చైర్మన్లు పిట్టల రవీందర్ ముదిరాజ్, పల్లె రవికుమార్గౌడ్, డాక్టర్ దూది
సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులం’ అనే పేరుతో కాంగ్రెస్ నేతలు సెల్ఫీలు దిగాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ సూచించారు.
Mutton Canteens | మీరు మాంసాహారులా..? అందులోనూ మటన్ అంటే ఇష్టపడుతారా..? అలాంటి వారికి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మటన్ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప�
Telangana | రాష్ట్రంలోని గొర్రె కాపరుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బా�
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
ల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నదని షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
ఖమ్మం: రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుక్రవారం హైద్రాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు
దూదిమెట్ల బాలరాజు యాదవ్ | యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.