నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూద�
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రా జకీయాలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నాడని భవిష్యత్తులో దాడులకు ప్రతి దాడులు తప్పవని, రౌడీ రాజకీయాలను వెంటనే మానుకోవాలని
ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నాడని, భవిష్యత్తులో దాడులకు ప్రతి దాడులు తప్పవని రాష్ట్ర గోట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన�
తెలంగాణలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూస్తే రాష్ట్ర ప్రాధాన్యాలు, స్థానికత, రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ర్టాన్ని నడిపించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాలు ముఖ్యంగా
కామారెడ్డి జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనతో వరద బాధితులకు ఒరిగిందేమీలేదని, కనీస ఉపశమనం కూడా లభించలేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7,850 మంది అర్హులు డీడీలు చెల్లించారని, వారందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని, లేకుంటే డీడీల డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల అభివ�
మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరమని ఫిషరీస్ ఫెడరేషన్, కల్లుగీత, గొర్రెలు-మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ల చైర్మన్లు పిట్టల రవీందర్ ముదిరాజ్, పల్లె రవికుమార్గౌడ్, డాక్టర్ దూది
సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులం’ అనే పేరుతో కాంగ్రెస్ నేతలు సెల్ఫీలు దిగాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ సూచించారు.
Mutton Canteens | మీరు మాంసాహారులా..? అందులోనూ మటన్ అంటే ఇష్టపడుతారా..? అలాంటి వారికి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మటన్ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప�