గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
ల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నదని షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
ఖమ్మం: రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుక్రవారం హైద్రాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు
దూదిమెట్ల బాలరాజు యాదవ్ | యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.