వ్యవసాయమే జీవనమైన దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్య�
ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కా�
ఉపాధి కరువై.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకకు చ�
దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్కు చెందిన �
శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి, ఓటమిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండల బ�
Kotha Prabhakar Reddy | చేగుంట, ఏప్రిల్18: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. నార్సింగి మండల కేంద్రంలోని స�
Dubbak | దుబ్బాకకు చెందిన మల్లారెడ్డి, గోనెపల్లి దేవలక్ష్మీ అన్నాచెల్లెళ్లు. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేశారు. దేవలక్ష్మీ మూడో వార్డులో బీఆర్ఎస్ నుంచి ప
సిద్దిపేట జి ల్లా దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. శనివారం దుబ్బాక నియోజవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలి సి దేవాదాయ, అ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం కారణంగా అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు �
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపించారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించడంతో ఉద్రిక్తత �
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ చేనేత కుటుంబంలో విషాదం నెలకొంది. దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నివసిస్తున్న చేనేత కార్మికుడు తుమ్మ రాజలింగం-సత్యవతి దంపతుల కుమారుడు తుమ్మ నవీన్ శుక్రవా
సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, మెదక్ జిల్లాలోని దుబ్బాకలో..
Kotha Prabhakar Reddy | సౌమ్యుడు.. మృదు స్వభావి.. చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తారు. తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేసే పనిమంతుడు. పురిటిగడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో కేపీఆర్ ట్రస్టును నెలకొల్పారు. ఎంతో మంది నిరుపేదలకు సాయ�
Dubbak | ఉద్యమాల గడ్డ దుబ్బాక. ఒక జర్నలిస్టును శాసనసభకు పంపిన నేల. ఇక్కడి ప్రజలు ఆది నుంచీ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2008 ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. 2014, 2018లో జరిగి�
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.