అహ్మదాబాద్ : భారత్లోకి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పాక్ కుట్రలు పన్నుతున్నది. పక్కాగా అందించిన సమాచారం మేరకు అరేబియా సముద్రం మార్గంలో తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇండియన్ కోస్ట్గార్డ్ కుట్రను �
Mumbai Police's worth of 16 crore drugs seized | దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో గురువారం పోలీస్ బృందం భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారుల బృందం 16.100 కిలోల డ్రగ్స్ను సీజ్ చేయగా.. వా�
గువహటి : పోలీసుల కండ్లు కప్పి ట్రక్కు, కార్లలో రూ కోట్ల విలువైన డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్న మూడు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలు�
చార్మినార్ : శారీరక అలసట లేకుండా నిరంతరం వ్యాయమ ప్రక్రియ కొనసాగించేందుకు వినియోగించే నిషేధిత ఉత్ఫ్రేరక ఔషధాల అమ్మకాలు సాగిస్తున్న ఓ కేంద్రంపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
బెంగళూర్ : న్యూ ఇయర్ పార్టీ కోసం సిద్ధం చేసిన రూ 80 లక్షల విలువైన డ్రగ్స్ను బెంగళూర్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సీజ్ చేశారు. బగలూర్ పీఎస్ పరిధిలో సీసీబీ నార్కోటిక్స్ విభాగం చేపట్
Cocaine Drug | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లో రూ. 26.28 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ
అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో పట్టుబడిన పాకిస్తాన్ పడవలో రూ 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఫిషింగ్ బోట్లో ఉన్న ఏడుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన
Drugs worth 20 Cr seized at Jaipur airport | రాజస్థాన్ జైపూర్లోని విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. యూఏఈ నుంచి వచ్చిన ఓ
ఇంఫాల్: మణిపూర్, మయన్మార్ సరిహద్దులోని మోరే పట్టణంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 43 అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో రూ.500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీన�
మోరే: సుమారు 500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మణిపూర్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్లో 54 కేజీల బ్రౌన్ షుగర్, 154 కేజీల ఐస్ మెత్లు ఉన్నాయి. మోరే పట్టణంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఆ డ్�
120 కిలోల హెరాయిన్ పట్టివేత అహ్మదాబాద్: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మోర్బి జిల్లాలోని జింజుడాలో 120 కేజీల హెరాయిన్ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరె
గాంధీనగర్: రూ.86 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లోని ద్వారకాలో బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 కిలోల మెఫెడ్రోన్ను అధికారులు స్వాధీనం చేసు