కుత్బుల్లాపూర్, అక్టోబర్ 23: విద్యార్థులకు విక్రయించేందుకు మాదకద్రవ్యాలు తీసుకొచ్చిన ఓ ముఠా మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికాలకు పట్టుబడింది. వీరి నుంచి రూ.2 కోట్లకుపైగా విలువైన మెపెడ్రోన్ను స్వాధీనం చే
Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ను విక్రయిస్తున్న ముగ్గురు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు చేధించారు. నిందితుల నుంచి రూ 13 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. �
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత | యూపీ మహారాజ్గంజ్లోని ఇండో-నేపాల్ సరిహద్దులోని ఓ గ్రామంలో శాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), స్థానిక పోలీసల సంయుక్త బృందాలు దాడులు జరిపి రూ.686 కోట్ల విలువైన నిషేధిత సైక�
విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా విదేశాల నుంచి విమానాల ద్వారా తరలింపు నెలలోనే 97.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మత్తుమాఫియా రెచ్చిపోతున్నది. పోలీసుల కన్నుగప్పి కోట్ల రూపాయ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిని అడ్డుపెట్టుకుని అక్రమంగా దండుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాన్ని నిందిత
ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నియంత్రణలు అమలవుతున్నా డ్రగ్స్ సరఫరాదారులు అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై పోలీసులు బుధవారం రూ 28 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఓ
ముంబై : ఇద్దరు టాంజానియా వ్యక్తులు దేశంలోకి రూ 13.35 కోట్ల విలువైన కొకైన్ ను తరలిస్తూ ముంబై ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు వెల్లడించాయి. నిందిత
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ డ్రగ్ రాకెట్ను అధికారులు చేధించారు. డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇద్దరిని వారి ఇండ్లపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం వారిని అరెస్ట్ చ�
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో బుధవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా ఏ�
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 140 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని జీడిమెట�