జములమ్మ పండుగతో కళకళలాడుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. స్థానికులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని మారుమునగాల గ్రామానికి చెం�
వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని పర్యా టక ప్రాంతానికి వచ్చిన మిత్ర బృందంలో తీరని శోకం మిగిలింది. అంతా కలిసి టూర్ ప్లాన్ చేసు కొని ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం లక్నవరం పర్యాటక �
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
మేడ్చల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ
మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో కొటి గ్రామంలోని కాలువలో నలుగురు బాలికలు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. కాలువలో స్నానం చేసేందుకు 11 మంది బాలికలు వెళ్లగా వారిలో ఆరుగురు కొట్టుకుపోయారు.
గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్గర్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ, నబిల్ కాలనీ, అమ్రీన్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అప�
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
ప్రపంచ మార్కెట్ చరిత్రలో ఎన్నడూలేనంతస్థాయిలో కంపెనీ మార్కెట్ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. ఇంటర్నెట్ దిగ్గజం ఫేస్బుక్ స్టాక్ మార్కెట్లో విధ్వంసం సృష్టించింది. అమెరికాలో గురువారం మార్కెట్�
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన ముగ్గురిలో ఆఖరి మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన తరువాత గజ ఈతగాళ్ల సహాయంతో చేపట్టిన గాలింపు చర్యలో 24 గంటల అనంతరం అజీజ్ మృతదేహం లభించింది . హైదరాబాద్కు చెందిన 8మంది య�
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల్లో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది . సముద్రంలో మరో మృతదేహాన్ని గుర్తించిన గజ ఈతగాళ్లు ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా కోట శివగా అతడిని కుటుంబ సభ్యులు గ�
Swarnamukhi river | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.