ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
కేపీహెచ్బీకాలనీ లోదా అపార్టుమెంట్స్ సమీపంలోని 4వ ఫేజ్లో ఉన్న చెరువు కబ్జా అవుతున్నదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ పేరుతో మంత్రి కేటీఆర్కు, గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్
విశాఖపట్నంలోని భీమి లి బీచ్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. నగరంలోని సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు బీచ్కు వెళ్లారు.
పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో విషాదం చోటుచేసుకున్నది. బట్టలు ఉత్తకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు గల్లతయ్యారు. ఐలాపూర్కు చెందిన లావణ్య, యాదమ్మ
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
సెలవు దినం కావడం తో సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోన
పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్ష�
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముం�