ప్రపంచ మార్కెట్ చరిత్రలో ఎన్నడూలేనంతస్థాయిలో కంపెనీ మార్కెట్ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. ఇంటర్నెట్ దిగ్గజం ఫేస్బుక్ స్టాక్ మార్కెట్లో విధ్వంసం సృష్టించింది. అమెరికాలో గురువారం మార్కెట్�
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన ముగ్గురిలో ఆఖరి మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన తరువాత గజ ఈతగాళ్ల సహాయంతో చేపట్టిన గాలింపు చర్యలో 24 గంటల అనంతరం అజీజ్ మృతదేహం లభించింది . హైదరాబాద్కు చెందిన 8మంది య�
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల్లో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది . సముద్రంలో మరో మృతదేహాన్ని గుర్తించిన గజ ఈతగాళ్లు ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా కోట శివగా అతడిని కుటుంబ సభ్యులు గ�
Swarnamukhi river | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.