KCR | అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణలో.. నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లు కొనుక్కునే దౌర్భాగ్యం వస్తదనుకోలేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడ
జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నీటి సమస్య తీవ్రమైంది. 15 రోజులుగా నీరు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లవారు అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్క డ్రమ్ము నీటిని రూ.100
అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన మహిళలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డె�
జోగుళాంబ గ ద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్యల్లేకుండా చూస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్రావు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగ�
తాగు నీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేశ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ పరిధిలోని బోజ్జు కొలాంగూడ నెలకొన్న నీటి సమస్యపై ‘గిరిజను�
మెదక్ జిల్లాలో అప్పుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటికోసం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనే భూగర్భ జలాలు అడుగంటాయి. ఇంకా పూర్తిస్థాయిలో ఎండలు పెరిగితే నీటి కటకట తీవ్రంగా ఉండే ప�
వేసవి కాలంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని జడ్పీ సీఈవో వినోద్ సంబంధిత అధికారులకు సూచించారు. కూసుమంచి మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర
మంగళవారం కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మందికి తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ను పరిశీలించి వివరాలు తీసుకున్నామన
ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గ త వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృ
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మదిలో పురుడుపోసుకున్న మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో భారీ నీటిశుద్ధి ప్లాంట్న
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు హైదరాబాద్కు చెందిన స్ట్రీట్ కాస్ సంస్థలో భాగమైన వాటర్ ప్రాజెక్ట్ యూనిట్కు చెందిన విద్యార్థులు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మం�
మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండుగను నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని అటవీ గ్రామాలైన సుంగాపూర్, చోర్గావ్లో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం పర్యటించారు. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ఆయన స్వయంగా గ్రామ�