గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు హైదరాబాద్కు చెందిన స్ట్రీట్ కాస్ సంస్థలో భాగమైన వాటర్ ప్రాజెక్ట్ యూనిట్కు చెందిన విద్యార్థులు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మం�
మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండుగను నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని అటవీ గ్రామాలైన సుంగాపూర్, చోర్గావ్లో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం పర్యటించారు. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ఆయన స్వయంగా గ్రామ�
బన్సీలాల్పేట్ : బన్సీలాల్పేట్ డివిజన్లోని పలు బస్తీలలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ య�