కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
Deve Gowda | జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Meeting) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఏర్పాటు చేసిన విందుకు మాజీ ప్రధాని దేవగౌడ (Deve Gowda) దూరంగా ఉండనున్నారు.
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారపాక-భద్రాచలం పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి ఏర్పాట్లపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది.
శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఘనస్వాగతం పలికారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ప్రధా�
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాష్ర్టానికి రానున్నారు. ఆమె సోమవారం నుంచి ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతిభవన్లో శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత�
President Drupadi Murmu | తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం ( పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్లీ ఆగ్మెంటేషన్ డ్రైవ్-ప్రసాద్ ) పథకాన్ని వరంగల్లోని రామప్ప(రుద్రేశ్వర) ఆలయం, భద్రాచ�
President Hyderabad Tour | శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఫైల్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం 27న జస్టిస్ లలిత్ ప్రమాణం న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ను (యూయూ లలిత్) నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది మ�