సూర్యుడిపైకి ఇస్రో ప్రయోగించిన ‘ఆదిత్యాస్త్రం’ విజయవంతమైంది! సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి పంపిన ఆదిత్య ఎల్1 అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. శాటిలైట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇ
భూదాన్పోచంపల్లి చేనేత కళాకారులు రూపొందించిన కళాఖండాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిదా అయ్యారు. అబ్బురపరిచే విభిన్న చేనేత చీరల అందాలను చూసి ఆమె మంత్ర ముగ్ధులయ్యారు. పెవిలియన్ థీమ్ పేరుతో ఏర్పాటు చేస
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు విచ్చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్రమంత్రి ఉషా శ్రీ
తక్కువ కులానికి చెందిన, అంటరాని వారనే కారణంతోనే అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపనకు బీజేపీ సర్కార్ ఆహ్వానించలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
Deve Gowda | జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Meeting) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఏర్పాటు చేసిన విందుకు మాజీ ప్రధాని దేవగౌడ (Deve Gowda) దూరంగా ఉండనున్నారు.
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారపాక-భద్రాచలం పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి ఏర్పాట్లపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది.
శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఘనస్వాగతం పలికారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ప్రధా�
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాష్ర్టానికి రానున్నారు. ఆమె సోమవారం నుంచి ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతిభవన్లో శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత�