ప్రచారం: పై ఫొటోలో ఉన్న మొదటి వ్యక్తి ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. గతంలో ఆయన ఆటో నడిపారు. ఇక రెండో వ్యక్తి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. గతంలో ఆమె దినసరి కూలీగా పనిచేశారు. ఇక మూడో వ్యక్తి
గిరిజన వర్గానికి చెందిన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించడం భారత ప్రజాస్వామ్యానికి మరింత శోభను కలి గించింది. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో సంతాల్ తెగకు చెం దిన సామాన్య కుటుంబంలో జన్మించిన
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. దేశ అత్యున్నత పీఠంపై కూర్చోనున్న తొలి గిరిజన మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణం స్వీక
హైదరాబాద్: ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలు చాలానే ఉన్నాయి. 1984లో మొదటి కుమార్తె, 2010లో 25 ఏళ్ల కుమారుడు, 2013లో 28 ఏళ్ల వయసులో చిన్న కూతురు, 2014లో భర్త శ్యామ్ 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో ముర్ము తీవ్
MLA Seethakka | రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. శాసనసభలోని కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ
మోదీ మాటలు, చేతల మధ్య తేడా ఏమిటో గమనించండి! బీజేపీ నిబద్ధతను గూర్చి అన్ని పార్టీల వారూ పునరాలోచించండి! మీ అంతరాత్మ ప్రబోధంతో రాష్ట్రపతిని ఎన్నుకోండి! 1. మోదీ గారు ప్రధానిగా తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్�
Ram Gopal Varma | దర్శక నిర్మాత రామ్ గోపాల్వర్మ చిక్కుల్లోపడ్డారు. బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న సుభాష్ రాజోరా అనే వ్యక్తి రామ్గోపాల్ వర్మపై ముంబై కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి �
వీర్రాజు తీరుపై దళిత, ఆదివాసీ సంఘాల ఆగ్రహం క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోబోమని హెచ్చరిక హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రచార సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వ
ద్రౌపది ముర్ము.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి.. గతంలో గవర్నర్గానూ పనిచేశారు. అయితే ఆమె సొంతూరుకు ఇప్పటి వరకూ కరెంటు లేదు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పరిధిలో ఉపర్బేద అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామం పరిధిలో దు�
హైదరాబాద్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఫిల్మ్ డైరక్టర్ రామ్గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే �
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారికి నామినేష