గ్రామం లో మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తున్నప్పటికీ గ్రామపంచాయ తీ పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి మురుగు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.
హైదరాబాద్ నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలాచోట్ల రోడ్లు చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలకు నీరు చేరి, ప్రజల�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో నూతనంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు శనివారం ప్రతిపాదనలు రూపొందించారు.
హైదరాబాద్లోని యాకుత్పురాలో (Yakutpura) ఓ చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మ్యాన్ హోల్ (Manhole) తెరచి ఉండటంతో ఆరేండ్ల బాలిక అందులో పడిపోయింది. గమనించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు.
కాలువల్లో పారాల్సిన మురుగు రోడ్డెక్కింది. ఇండ్ల నుంచి వచ్చే వ్యర్థ జాలలు నాలాలోకి వెళ్లకుండా రహదారిపై ఏరులై పారుతున్నాయి. నెలల తరబడిగా ఇండ్ల నుంచి వస్తున్న మురుగుంతా ప్రధాన రహదారిపై పారడంతో ఆ దారంతా బు�
తిమ్మాపూర్, ఆగస్టు26: పాలకులు లేకపోవడంతో గ్రామాల్లో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఓ ప్లాట్ యాజమాని ఏకంగా మోరీనే కబ్జా చేయడంతో ఆ వాడకట్టు ప్రజలంతా మురుగు వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా వీధుల్లో మురుగునీరు పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్�
పేదలపై ప్రేమున్నది ఎవరికీ..! కాసుల కోసం, కమీషన్ల కోసం పేదలకు వైద్యమందించే దవాఖానలో నాసిరకం పనులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. మరమ్మతుల కోసమని కేటాయించిన సొమ్మును ఖర్చు పెడుతున్నట్లు చూపి�
ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు.
కరీంనగర్ శివార్లలోని చింతకుంట(గాంధీ నగర్) సమీపంలోని బృందావన్ కాలనీలో నిమిషం పాటు నిలువలేని పరిస్థితి (Drainage) నెలకొంది. ఇళ్ల నుంచి వెలువడే మురుగు ప్రవాహాన్ని ఎల్లమ్మ గుడి సమీపం నుంచి చెరువు వైపునకు మళ్ళించ
Amberpet | జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ రెండు శాఖల అధికారులు సమస్య తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు పాలుపోవడం లేదు.
MLA Sudheer Reddy | బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని శివారు కాలనీల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిర్మిస్తున్న ట్రంక్ లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు.