స్వాతంత్య్రం వచ్చిన 76 ఏండ్లలో దళితుల ఉద్ధరణకు, అభ్యున్నతికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
Dr BR Ambedkar Statue | హైదరాబాద్ నగరంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ విద్యార్థి జేఏసీ నేతలు సందర్శించి, నివాళులర్పించారు.
డప్పుల చప్పుళ్లు.. ఢమరుక నాదాలు.. ఒగ్గుడోలు మోతలు.. దండారి ఆటలు.. కొమ్ము నృత్యాలు.. బంజారా రీతులు.. ఇలా తెలంగాణ సమస్త సాంస్కృతిక కళారీతులు అమరులను ఆవాహన చేసుకొన్నాయి. సాగరతీరం యావత్తు తెలంగాణ సాంస్కృతిక వైభవ �
చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశ
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో �
భారత ఉపఖండంలో నూతన సామాజిక ఉద్యమాలకు డాక్టర్ బీఆర్ అబేంద్కర్ పునాదిగా నిలుస్తున్నారని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ దొంత పేర్కొ
తెలంగాణ ప్రభుత్వ కృషి, సీఎం కేసీఆర్ చొరవతో బృహత్తర అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బుద్ధవనం ప్రాజెక్టు చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆల్ మా
CM KCR | రాబోయే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలయ్యే రోజు త్వరలోనే రానున్నదని చెప్పారు.
హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
మహా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, కొత్త సచివాలయానికి ఆయన పేరును పెట్టాలంటూ తీసుకొన్న నిర్ణయంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇంత ఎత్తులో ప్రపంచంలో మరెక్కడా అంబేద్కర్ విగ్రహం లేదు. దీంతో ఇప్ప�
గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రపంచమే అబ్బురపడేలా.. మహోన్నత మూర్తికి సమున్నత నివాళికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ద�
బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్. చరిత్ర, అర్థశాస్త్రం, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం ఆయన అధ్యయన అంశాలు. వీటికి తోడు ఆయన ప్రపంచ మతాలను కూడా లోతుగా చదివార�