బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్. చరిత్ర, అర్థశాస్త్రం, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం ఆయన అధ్యయన అంశాలు. వీటికి తోడు ఆయన ప్రపంచ మతాలను కూడా లోతుగా చదివార�
అంబేద్కర్ ఒక ఆలోచన-ఆచరణ-ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారంలో అంబేద్కర్ ఆలోచనల ప్రభావం కనబడుతూనే ఉంటుంది. అంబేద్కర్ ఆలోచన విధానం, దృక్పథం మీద నేటికీ అనేక దేశాల్లో చర్చలు, ప�
భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా బీఆర్ఎస్ సర్కార్ పరిపాలన సాగిస్తున్నదది. రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికలే కీలకం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సై�
దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరాలని, అందరికీ సమాన అవకాశాలు లభించాలన్న లక్ష్యం బాబాసాహెబ్ది. ఈ లక్ష్యసాధనకు ప్రతీ భారతీయుడు కృషి చేయాలి. భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఆర్థిక అసమానతలు, సా
హుస్సేన్సాగర్ తీరం నిన్నటి వరకు హైదరాబాద్లో ఒక పర్యాటక ప్రాంతం. కాంక్రీట్ వనంలో.. ఒంటరిగా.. పరుగుల మయంగా.. గజిబిజిగా సాగే నగరవాసుల జీవితాలకు ఆదివారపు సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్న విహ�
రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒకే ఓటు, ప్రతీ ఓటుకు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని పాటించబోతున్నాం. కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఈ సమానత్వాన్ని పాటించబోవటం లేదు. ఈ వైరుధ్యాలను ఎంత కాలం కొనసాగిస్తాం? ఈ వైరుధ్యాన�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళితులకే కాదని యావత్ సమాజానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని ఎంఎస్ఎస్వో చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహ�
12 ఎకరాల విస్తీర్ణంలో మెమోరియల్ పార్క్ ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల వెల్లడి 12 అడుగుల నమూనా విగ్రహం ఆవిష్కరణ హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా హుస్సేన్సాగర్ తీరంలో ర�
మంత్రి కే తారకరామారావు బాబాసాహెబ్కు ఘన నివాళి హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని టీఆర్ఎస్ వర్కింగ్
జూబ్లీహిల్స్ : భావి భారత భవిష్యత్కు అవసరమైన రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65 వ �
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత బస్ డిపో దుర్గా కళా మందిర్ వరకు రూ.1 కోటితో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రభ