CM KCR | ఆదర్శమూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నా జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు దక్కినందుకు జన్మ ధన్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. విశ్వ విజ్ఞాన మూర్తికి వినమ్ర నివాళులు అర్పించుకున్నారు.
సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం వీడియో….