అంబేద్కర్ హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చినప్పుడు హెచ్జె సుబ్బయ్య అనే దళిత వ్యాపారవేత్త ఇంట్లో దిగేవారు. అప్పటికే, అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కార్యకలాపాలు నిజాం పాలనలోని హై�
రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒకే ఓటు, ప్రతీ ఓటుకు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని పాటించబోతున్నాం. కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఈ సమానత్వాన్ని పాటించబోవటం లేదు. ఈ వైరుధ్యాలను ఎంత కాలం కొనసాగిస్తాం? ఈ వైరుధ్యాన�
CM KCR | హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్( Ambedkar ) 132వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో అంబేద్కర
రుణ వర్ణ కాంతులు ఓ వైపు.. అస్తమిస్తున్న భానుడు మరో వైపు.. అత్యద్భుతమైన ఈ దృశ్యాలను తిలకిస్తూ ట్యాంక్బండ్పై సందడి చేస్తున్న సందర్శకులు.. వారి చేతిలోని బెలూన్ల పక్కనే దేశానికి దారి చూపిన రాజ్యాంగ నిర్మాత 12
ఆధునిక భారతదేశ మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు, గొప్ప సంస్కర్త, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురువుగా భావించిన ‘మహాత్మా జ్యోతిభా ఫూలే’ పుట్టినరోజు ఏప్రిల్ 11న దేశంలోని అణగారిన వర్గాలకు పండుగ రోజు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళితులకే కాదని యావత్ సమాజానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని ఎంఎస్ఎస్వో చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహ�
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఈ నెల14న ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్య
CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు.
భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొనియాడారు.
విద్యార్థులు, యువత పుస్తక పఠనం చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి.
minister harish | అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని, అన్నీ వర్గాల గురించి ఆలోచించి.. ఇచ్చిన సందేశాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మతాలను అడ్డు పెట్టుకుని ఎలా విభజించాలని చూస్తా�
అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
‘చావనైనా చస్తాం కానీ.. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం. కేసీఆర్ను వదిలిపోం’ అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. ఈ మధ్య ఒక పత్రికలో పార్టీ మారనున్న శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ �