దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, 30 ఏండ్లుగా రిజర్వేషన్ల తేల్చకుండా చోద్యం చూస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మండిపడ్డారు.
వార్ధా నదిపై నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ తుది డీపీఆర్ను తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపింది. రూ.4,550.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతుల కోసం విజ్ఞప్త�
గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�
డా. బీఆర్ అంబేద్కర్ ఒక పేరు కాదు. అజ్ఞానమనే అంధకారంలో బీడువారిన మెదళ్లలో విజ్ఞానమనే నీటి ధారలుగా నిరంతరం పారే ఒక సెలయేరు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం పోరా�
తెలంగాణ ప్రభుత్వ కృషి, సీఎం కేసీఆర్ చొరవతో బృహత్తర అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బుద్ధవనం ప్రాజెక్టు చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆల్ మా
భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తునకు నిర్మించడం గర్వించదగిన పరిణామం. ప్రపంచంలోనే భారీ కాంస్య విగ్రహాన్ని భాగ్యనగరం నడిబొడ్డు
“అది విగ్రహం కాదు, ఒక విప్లవం. నవ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. భరత జాతికి, యావత్ ప్రపంచానికే జ్ఞాన చిహ్నం. అంబేద్కర్ స్ఫూర్తిని దశదిశలా చాటిన ఘనత సీఎం కేసీఆర్ది. ఏటా ఆ మహనీయుడి జయంతి రోజున అవార్డులు
హైదరాబాద్ నగరం నడిబొడ్డున సాగరతీరంలో ఆకాశమంత ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి వారి మనసులు ఉప్�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆకాశాన్ని తాకేలా, సమసమాజానికి స్ఫూర్తి నింపేలా బాబాసాహెబ్ భారీ విగ
అంబేద్కర్ విగ్రహాష్కరణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు తరలివచ్చారు. కాంబోడియాకు చెందిన బివి హర్ష, బుద్ధగయ నుంచి కష్యప్ బలే, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 30 మంది బౌద్ధ భిక్షువుల�
సంఘ సంస్కర్త, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ మార్గదర్శనంలో తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమానత్వం కోసం అలుపెరగని పోరా
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అంబేద్కర్ స్ఫూర్తిని చూశానని, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు మొక్కలు నాటాలని కోరేవారని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ గుర్
అంబేద్కర్ కలలను సాకారం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శుక్రవారం అంబ�