సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బాన్సువాడ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఖానాపూర్ పట్టణ శివారులో పూర్తయ్యాయి. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు మొత్తం 3,316 ఇండ్లు మంజూరు చేయగా, ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగు�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశ�
ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష న�
పరాయి పాలనలో వారు రోడ్డు పక్కన గుడిసెలు, షెడ్లు వేసుకొని కుటుంబాలను నెట్టుకొచ్చారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వలేకపోయాయి.
minister harish rao | రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్రావు, చేనేత కార్పొరేషన్ చై�
హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అంసపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిం
మండలంలోని అక్బర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. బుధ�
సంక్రాంతి నాటికి డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచ
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పనులు తుది దశకు చేరిన ఇండ్లను ఉన్నతాధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పనుల పురోగతి, ఇండ్ల కేటాయింపు ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్న�