రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి ల బ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ�
ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటి�
ఒకప్పడు అనాథ శివ... ఇప్పుడు అందరి శివ. ఉండటానికి ఓ నీడ కూడా లేకుండేది. ట్యాంక్బండే ఆయన ఇల్లు. ట్యాంక్బండ్ చెరువులో శవాలను తీసే శివ ఇప్పడు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాడు.
Minister Harish rao | రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా
కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించ�
నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. సొంతిల్లు రావడంతో లబ్ధిదారుల్లో డబుల్ సం తోషం నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం వరంగా మారింది. శుక్రవారం దుబ్బాక
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై ఖమ్మంలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి కుటిల బుద్ధిని గ్రహించిన లబ్ధిదారులు తిరగబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది. ఖమ్మం టేకులపల్లిలో తెలంగాణ సర్కా�
Minister KTR | మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో నిర్మించిన 110 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయ
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వల్లనే పేదల చిరకాల స�
పేదలు ఆత్మగౌరవంతో సొంత ఇంటిలో సంతోషంగా జీవించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో కలెక్టర్ శర్మన్తో కలిసి రెవెన్యూ, హౌసింగ్ అధి