Suryapet | కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు(Double bedroom) వెంటనే హ్యాండోవర్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.
సాంసృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవితకాలం కృషి చేసిన తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకొన్న�
త్వరలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని పే�
Minister Harish Rao | పటాన్చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్
Minister KTR | ఈ నెల 21న హైదరాబాద్లో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంప
బీఆర్ఎస్ పార్టీ తన మానవీయతను మరోసారి చాటుకున్నది. ఇటీవల రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైల్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ సర్కారు హ యాంలో పండుగ సాయన్నకు సముచిత గౌరవం ల భించిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో గల పండుగసాయన్న ఆలయంలో ఉన్న సమాధి వద్ద వి
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ పట్టణాలకు దీటుగా రూపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభ�
భూపాలపల్లి ఏరియాలో కంపెనీ క్వార్టర్లు లేక కార్మికులు పడిన ఇబ్బందులను చూసిన స్థాని క ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూపాలపల్లి ఏరియాలో వె య్యి క్వార్టర్లను కొత్తగా న�
తనకు లక్కీడిప్లో వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని వేరే వారికి కేటాయించడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రంల
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �