టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి మోటకొండూరు, మే 22 : దళితబంధు పథకం దళితుల జీవిత బంధు అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర
ది బండ మైసమ్మ బస్తీ కాదని, బండ మైసమ్మనగర్ కాల నీ అని, ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్రెడ్డి అన్నారు. అంత బ్రహ్మాండమైన తీరుగా, సీఎ
పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించడంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక సర్వే 2022 తెలిపింది. ఇండ్ల నిర్మాణంలో కేంద్రంపై తక్కువ ఆధారపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదన
మొదటి విడుతలో 251మంది లబ్ధ్దిదారులకు పట్టాలు నేడుప్రారంభించనున్న తలసాని వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మారేడ్పల్లి, మార్చి 2 ;ఇరుకుగా ఉన్న డబ్బా ఇండ్ల నుంచి విముక్తి కల్పించి ఆత్మ గౌరవంగా జీవించేలా ఓల్డ�
అందరిలో చిరునవ్వును అందించడమే లక్ష్యం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఏ స్మైల్లో భాగంగా వాహనాల పంపిణీ దుండిగల్/కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి17 : రాష్ట్రంలో ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ�
కేసీఆర్ పుట్టినరోజే మాకు అసలైన పండుగ: కిష్టయ్య భార్య కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కంటికి రెప్పలా! కానిస్టేబుల్ కిష్టయ్య.. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుడు. తెలంగాణ కంటే కుటుంబం, ఉద్యో
డబుల్ బెడ్రూం ఇండ్లు దేశానికే రోల్మోడల్ ఆధునిక హంగులు, అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన రామచంద్రాపురం, ఫిబ్రవరి 8: కొ�
రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని,
మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని నీరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి �
డబుల్ బెడ్రూం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఈ సహాయం మరువలేం: కుటుంబసభ్యుల భావోద్వేగం హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ ఐశ్వర్యరెడ్డి కుటుంబానికి పరిశ్రమలు,