హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన ఉదారతను మరోమారు చాటుకున్నారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ 9వ జాబితాలో రూ.1,161 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ బలోపేతం కోసం విరాళాలు ఇచ్చేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామస్తులు బుధవార�
Donations|తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్ కుమార్, రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీకి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ అసోసియేషన్స్, సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ఓ దాత భూరీ విరాళం అందజేశారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవికి ఈ మేరకు మొత్తం రూ.15 లక్షల 1116 విరాళం డిమాండ్ డ్రాఫ్ట్�
లక్ష్మీనారసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు �
టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు...