BJP | కేంద్రంలోని బీజేపీకి కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.10,122 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.3 కోట్లు వచ్చినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ఐఐటీ మద్రాస్కు పూర్వ విద్యార్థులు, ఇతర దాతలు, కార్పొరేట్ సంస్థలు అనూహ్య రీతిలో భారీస్థాయిలో విరాళాల రూపంలో సాయం అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.231 కోట్ల నిధులను సమకూర్చారు. సామాజిక బాధ్య�
హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన ఉదారతను మరోమారు చాటుకున్నారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ 9వ జాబితాలో రూ.1,161 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ బలోపేతం కోసం విరాళాలు ఇచ్చేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామస్తులు బుధవార�
Donations|తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్ కుమార్, రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీకి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ అసోసియేషన్స్, సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ఓ దాత భూరీ విరాళం అందజేశారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవికి ఈ మేరకు మొత్తం రూ.15 లక్షల 1116 విరాళం డిమాండ్ డ్రాఫ్ట్�