ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా హాస్టళ్లు, కొత్త డైరెక్టరేట్లు, అదనపు గదుల నిర్మాణాలు, ఇండోర్ గేమ్స్, డిజిటల్, సైన్స్ ల్యాబులు ఆధునీకరణ వంటి వాటిని నిర్మించడంపై ఓయ�
హనుమకొండ, మార్చి 20 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశా
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది.బుధవారం నాటికి రూ.15.36 కోట్ల నగదు, మూడు కిలోల పైచిలుకు బంగారం బ్యాంకు ఖాతాలో
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. శుక్రవారం పలువురు దాతల నుంచి రూ.1,38,116 నగదు స్వామివారికి సమకూరిం
యాదాద్రి/మెహిదీపట్నం, జనవరి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట�
తిరుమల : తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డీడీని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్�
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి పలువురు దాతలు విరాళాలు అందించారు. వరంగల్కు చెందిన శ్రీరామ్ శామమూర్తి, సరస్వతి దంపతులు రూ. 1,00,166, భువనగిరికి చెందిన హైకోర్టు న�
విరాళాల సేకరణ | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో గ్రామస్తుల నిధుల సేకరణ చేపట్టారు. ఇంటింటికి తిరిగి రూ. 51 వేల నిధులు సేకరించారు. మరిన్ని నిధులు సేకరించి యాదాద్రి ఆ
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇ�
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం
నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు | భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ చెందిన శ్రీనివాసులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. శనివారం