న్యూఢిల్లీ, జూన్ 10: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785 కోట్లు విరాళాలు అందాయి. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించింది. కాంగ్రెస్కు రూ. 139 కోట్లు విరాళాలు అందాయి. సీపీఎంకు రూ.19 కోట్లు,
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు నిర్మాతలు దిల్రాజు, చదలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ అండగా నిలిచారు. ‘కళామతల్లి చేదోడు’ పేరుతో బుధవారం ఏర్పాటుచేసిన కా
ప్రభుత్వ దవాఖానలకు వైద్య పరికరాల వితరణ30 జిల్లాలకు పంపిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ సైబరాబాద్ పోలీసులతోపాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరో భారీ సేవా
కరోనా నిర్మూలనకు సహాయచర్యలు, వైద్య సదుపాయాల కోసం తాను ఇప్పటివరకు దాదాపు 15కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చానని తెలిపారు బిగ్బి అమితాబ్బచ్చన్. ఇటీవలకాలంలో కోవిడ్ విరాళాలకు సినీ తారలు దూరంగా ఉంటున్నారన�
జూన్ 30 వరకు న్యూఢిల్లీ, మే 3: కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు విదేశాల నుంచి లేదా విరాళాల రూపంలో అందుకొనే కొవిడ్-19 సహాయ సామగ్రికి ఇంగ్�
దాతృత్వంలో అజీం ప్రేమ్జీ టాప్ ముకేశ్ అంబానీ కంటే 17 రెట్లు అధికంగా విరాళాలు గతేడాది రూ.7,904 కోట్లు ఇచ్చిన ఐటీ దిగ్గజం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాతృత్వంలో తన తోటి కార్పొరేట్లకు అ
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కుల్లో రూ.22 కోట్ల విలువైన 15 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్�