న్యూఢిల్లీ, జూన్ 23: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రూ.276.45 కోట్ల విరాళాలు అందాయి. ఇది అన్ని పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో 76.17 శాతం. కాంగ్రెస్కు రూ.58 కోట్లు లభించాయని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(ఏడీఆర్) తెలిపింది.