వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన కనికిరెడ్డి మల్లేష్ (47)శరీర దానానికి అంగీకారం తెలుపుతూ శుక్రవారం సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సమక్షంలో శ�
Shocking Dowry Demand | ఒక మహిళను ఆమె అత్తమామలు వేధించారు. అదనపు కట్నం కోసం షాకింగ్ డిమాండ్ చేశారు. భర్త అనారోగ్యంగా ఉండటంతో కిడ్నీ దానం చేయాలని కోడలిని డిమాండ్ చేశారు. దీని కోసం ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయ అభివృద్ధి కోసం బుధవారం మరికల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లకాకుల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు 25 వేల రూపాయలను అందజేశారు.
కోరుట్ల పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య అనే మహిళ ప్రసూతి నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం ఉండగా మెట్పల్లి బ్లడ్ బ్యాంకులో ఇరువ�
Dalit Bandhu Beneficiaries | ఈ నెల 27 న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభ సందర్భంగా దళితబంధు లబ్దిదారులు బీఆర్ఎస్కు రూ. 32,500 నగదును మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి అందజేశారు
Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు.
Mukra Villagers | బీఆర్ఎస్ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్ఎస్ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది.
Mother’s Day | కిడ్నీలు విఫలమై మృత్యువు అంచున ఉన్న కొడుకును చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వృద్ధురాలైనప్పటికీ లెక్కచేయక కిడ్నీ దానం చేసి కుమారుడి ప్రాణాలు కాపాడింది. మాతృ దినోత్సవం రోజున ఈ విషయం వెలుగులోకి వచ్చ�
ఆ యువజంట కల్యాణం లోక కల్యాణం కోరుకున్నది. పెద్దలు.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్న ఆ జంట పెండ్లి వేడుక బంధుమిత్రులకు ఆనందాన్నే కాకుండా.. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్ల�
Ex Dacoit | ఒక గజ దొంగ (Ex Dacoit) 23 ఏండ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక ఆలయానికి భారీ గంటను విరాళంగా ఇచ్చాడు. అలాగే నేరాలకు దూరంగా ఉండాలని యువతరానికి సూచించాడు.
ప్రముఖ ఫార్మా గ్రూప్ అయిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగారెడ్డి జిల్లా కందిలో నెలకొల్పిన ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భారీ వంటశాలకు రెండు ఆహార రవాణా వాహనాలను సమకూర్చి ఔదార్యాన్ని చాటుకున్నది.