ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బెస్ట్ కింద రూ. 6.01 కోట్లను సబ్సిడీ రూపంలో సాయం చేసేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వహణ కమిటీ ఆమోదించింది. శుక్రవారం నగరంలో బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మా�
ఏడు పదుల వయసులో ఇతరులపై ఆధారపడి బతుకుతున్న ఓ వృద్ధురాలు తన పెద్ద మనసును చాటుకొన్నది. తాను దాచుకొన్న రూ.2 లక్షల రూపాయలను ఆలయానికి విరాళంగా అందజేసింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్న మాట నిలబెట్టుకొన్నారు. తమిళనాడులోని ‘ఇడ్లీ అమ్మ’కు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటిని బహుమతిగా ఇచ్చారు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వ్యక్తి కృత్రిమ కాలు అమర్చుకోడానికి సహకరించారు. దీంతో బాధితుడు బుధవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజే�
యుగధర్మాలను అనుసరించి పుణ్యం పొందే మార్గాలు మారుతూ ఉంటాయి. కృత యుగంలో తపస్సుతో పుణ్యం వచ్చేది. త్రేతాయుగంలో యజ్ఞ, యాగాదులు చేయడం ద్వారా పుణ్యం సంపాదించేవారు. ద్వాపర యుగంలో ‘ధర్మం’ పాటించడం ద్వారా పుణ్యా
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన జెనెటిక్ టెస్టింగ్, కౌన్సెలింగ్ సంస్థ మ్యాప్మైజెనోమ్ ఇండియా, జైమో రీసెర్చ్ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వానికి లక్ష కోవిడ్ టెస్ట్ కిట్లను విరాళంగా ఇచ్చింది. భారతదేశాని�
లండన్: టీకాల కోసం అలమటిస్తున్న పేదదేశాలకు బ్రిటన్ తనదగ్గరున్న కోవిడ్ టీకాల్లో 20 శాతం విరాళంగా ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్ సూచించింది. సత్వరమే.. అంటే కనీసం జూన్ మొదటివారం నాటికి వ�
స్టాక్హోం: భారత్కు పది లక్షల డోసుల ఆస్ట్రజెనెకా టీకాలను విరాళంగా ఇవ్వాలని స్వీడన్ నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా వీటిని పంపిణీ చేస్తారు. పేదదేశాలకు రోనా వ్యాక్స
హ్యూస్టన్: భారత్లోని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖ�