దేవనంద(17).. కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని. వయసు చిన్నదైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తండ్రిని బతికించుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానమిచ్చింది.
జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మూడో బిడ్డను కనేందుకు కూడా గత ఏడాది ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఆ దేశ జనాభా తగ్గుతున్నది. 61 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభా వృద్ధిలో �
ట్టుమని 15 ఏండ్లు కూడా లేవు. ప్రమాద రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆ బాలుడి తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మనిచ
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ �
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి చేయూత ఇవ్వనున్నారు. ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్' కింద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తిత
తాను మరణిస్తూ నలుగురికి కొత్త జీవితాన్నందించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా వెలగటోడుకు చెందిన పసల వీర వెంకట వరప్రసాద్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన�
దీపావళి వేడుకల్లో భాగంగా పటాకులు కాల్చే సమయంలో కంటికి గాయాలై సరోజినీదేవి కంటి దవాఖానలో చికిత్స పొం దుతున్న వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థికంగా అండగా నిలిచారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల జీతం ను�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని
Dr. Arvind Goyal | ఆయనో పేరుమోసిన డాక్టర్. వైద్యం ద్వారా భారీగానే సంపాదించాడు. ఇప్పుడు తన యావదాస్థిని ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆయనే ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్ (Dr. Arvind Goyal ).
తన జన్మదినం సందర్భంగా వరద సహాయక చర్యల కోసం సినీ నటుడు ఉదయ్ శంకర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు రూ.2 లక్షల విరాళాన్ని అందించారు. మంగళవారం ప్రగతి భవన్లో