Asaduddin Owaisi | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఏఐఎంఐఎం చీఫ్ (AIMIM chief) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తంచేశారు.
Pak army chief | ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Brahmos Missile | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీకార సుంకాలతో భారత్పై విరుచుకుపుడుతున్న ట్రంప్.. �
తమ మాట వినని దేశాలను సుంకాల పేరుతో తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపి 25 శాతం అదన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్పై టారిఫ్లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్తో కలిసి భారత్ సంయుక్తంగా మొ
అంతర్జాతీయ ప్రతిభకు అయస్కాంతంలా నిలిచిన అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ చారిత్రక విచ్ఛిన్నతను ఎదుర్కొంటున్నది. వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్ఠాత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అన్నంత పనీ చేశారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 24 గంటల్లో మరిన్ని సుంకాలుంటాయని హెచ్చరించినట్టుగానే 25 శాతం అదనపు సుంకాలను విధించారు. దీంతో భారతీయ వ�
US Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను మరోసారి టార్గెట్ చేశారు. మిత్రదేశం అని చెప్పుకుంటూనే 50శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్ 25శాతం అదనంగా
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China ) పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.
Russian oil buyers | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టారిఫ్ల (tariff) బాంబు పేలుస్తున్నారు.