ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. బాంబుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు సామాన్య పౌరులకు లేవు.
ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో లొంగిపోవాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ బుధవారం నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అమెరికా ఏ విధంగా జోక్యం చేసుకున్నా వారికి కోలుకోలేన�
భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపింది తానేనని పునరుద్ఘాటించారు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ.. ట్ర
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థి వీసాల చుట్టూ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో వ�
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. ట్ర
Israel-Iran Conflict | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. రోజు రోజుకు దాడులు పెరుగుతుండడంతో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా చేసిన హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీ�
Sanjay Raut | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) వర్గం శివసేన (Shivsena) పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) మరోసారి విమర్శలు గుప్పించారు.
PM Modi | ఇటీవలే భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వెల్లడించారు. అయితే ఖమేనీ చావును ప్రస్తుతానికి తాము కోరుకోవడం లేదని ఆయన తెలిప
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త వ్యాపారంలో ప్రవేశించారు. సరికొత్త 5జీ వైర్లెస్ సర్వీస్తోపాటు 499 డాలర్లకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ను ప్రారంభించడం ద్వారా మొబైల్ ఫోన్ల మార్కెట్లో అడుగు పెట్టారు.
Macron: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విమరణ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేసినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ తెలిపారు. కలుసుకుని, ఒప్పందం కుదుర్చుకోవాల్సిన
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సి�
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా నాలుగో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ సోమవారం తెల్లవారుజామున జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది ఇజ్రాయెల�