దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019లో కేవలం 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా, 2025 నాటికి ఇది 19.4 కోట్లకు ఎగబాకారు.
దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల్లో కదలాడుతున్నాయి. సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుప్పరించడంతో తిరిగి కోలుకున్నాయి. రిజర్వుబ్యాంక�
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కితీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత వారంలోనూ రూ.5 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు.
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోసారి ఆర్థిక మాం�
దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్ల సెగ గట్టిగానే తాకింది. దేశీయ దిగుమతులపై 27 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాల్లో ప్రారంభమైన సూ�
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులో ఆందోళనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఈ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోతుండటం, కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో దేశ�
కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతున్న విలువ శుక్రవారం ఏకంగా పాతాళంలోకి జారుకున్నది.
దేశీయ కరెన్సీ విలవిలలాడుతున్నది. డాలర్ దెబ్బకు కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని అధిగమించింది. శుక్రవారం ఒక�
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తరలించుకుపోయారు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎ
వరుసగా రెండు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులు చొప్పించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏప్రిల్ నెలలో మాత్రం రూ.8,700 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అమెరికా బాండ్ ఈల్డ్ రేట్లు భా�
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజూ కూడా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధర రాకెట్ వేగంతో దూసుకుపోవడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా సూచీలు తీవ్
రికార్డు స్థాయిలో ప తనమైన రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకున్నది. చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిన మా రకం విలువ బుధవారం ఒకేరోజు 21 పైసలు పెరిగి 83.11 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు శాంతి�
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాక మందగించింది. గత నెలలో భారీగా తగ్గిపోయినట్టు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మే-జూలై వరకు పెద్ద ఎత్తున వచ�