Renu Desai | ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో కుక్కల అంశంపై చేసిన వ్యాఖ్యలు ఊహించని రీతిలో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ అంశం సోషల్ మీడియా వేదికగా తీవ్ర
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ�
తెలంగాణలో గత ఐదేండ్లుగా దాదాపు 15 లక్షల మంది కుక్కకాట్లకు, 21 వేల మందికిపైగా పాముకాట్లకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2020 జూలై నుంచి 2025 వరకు 14,88,781 మంది కుక్కకాట్లకు గురయ్యారని, ఆ బాధితులకు విడతలవారీగా 36,07,989 ర
కోతులు, కుక్కల వల్ల టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కావునా వాటి బెడద నుండి ప్రజలను కాపాడాలని ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి న�
Actress | ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాలకు దారి తీస్తున్నాయి. సినిమాల కంటే సోషల్ మీడియా పోస్టులు, అభిప్రాయాల వల్లే కొంతమంది సెలబ్రిటీలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా
బీజేపీ పాలిత బీహార్లో టీచర్లకు వీధి కుక్కల లెక్కింపు, పర్యవేక్షణ పనులు అప్పగించటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్కూల్లో పాఠ్య ప్రణాళిక, అటెండెన్స్ రిజిస్టర్తోపాటు, ఇప్పుడు వీధుల్లో కుక్కలు ఎన్ని ఉ�
వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంబర్పేట అన్నపూర్ణనగర్కు చెందిన మల్లేశ్ కుమారుడు రుత్విక్(8) శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, అదే ప్రాంతంలో సంచరిస్తున్న వీధి కుక్కలు బాలుడి
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ దారుణంగా ఉంది. రోగాల బారిన పడినవారికి చికిత్స మాట ఎలా ఉన్నా, కొత్త రోగాలు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Dogs On Government Hospital Beds | ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక ఉద్యో�
కుక్కల బారి నుండి అధికారులు రక్షించాలని కోరుతూ మండల కేంద్రంలో చిన్నారులు, కాలనీ వాసులతో కలిసి వినూత్న రీతిలో ప్లకార్డ్ లు పట్టుకొని సోమవారం ప్రదర్శించారు. కా
మద్యం తాగేది మనుషులేనా? పెంపుడు జంతువులు కూడా తాగి ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? అని ఆలోచించిన న్యూజిలాండ్లోని ఒక కంపెనీ ఏకంగా వాటి కోసం ఒక ప్రత్యేకమైన మద్యాన్ని తయారు చేసింది.
Leopard | శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది.
వీధి కుక్కల సంచారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధాన రహదారులు, కాలనీల్లో కుక్కలు గుంపులు గుంపులగా తిరిగి ద్విచక్ర వాహనదారులు, పాదచా�
కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య