కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య
నిజామాబాద్ జిల్లాలో కుక్క కాటు కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2023లో 4, 416 , 2024లో 4,151 మందికి , 2025లో ఇప్పటివరకు 2,939 మంది కుక్కకాటుకు గురయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుక్కల దాడులకు బలవుతున్నారు.
శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష �
కుక్కల బారి నుంచి రక్షించాలని కోరుతూ మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలోని హైదరాబాద్ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మంగళవారం కాలనీలో ర్యాలీ నిర్వహించారు.
Renu Desai | సినీ నటి, సామాజిక కార్యకర్తగా పాపులారిటీ దక్కించుకున్న రేణూ దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. వీధి కుక్కల సంరక్షణపై ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకి సంబంధించి�
పరిగి ప్రాంతంలో ఇటీవల కుక్కకాట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో 250 కుక్కకాటు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈ నెల ప్రారంభం నుంచి పక్షం రోజుల వ్యవధిలో 158 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిసింది.
ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కలన్నిటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల�
శంషాబాద్ మండలం మదన్పల్లి గ్రామంలో సోమవారం వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో పాటు నలుగురిని తీవ్రంగా గాయపరిచాయి. వివరాలు.. మదన్పల్లి గ్రామంలో ఇంటిముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాదాపు పదికి పైగా వీధి కు
Renu Desai | సినీ నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. పర్యావరణ పరిరక్షణ, మూగ జీవాల సంరక్షణ, హిందూ ధర్మం వంటి ఎన్నో విషయాల్లో ఆమె చురుకుగా స్పందిస్తూ ఉంటారు.
Rabies Vaccine | రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అని, ఆ వ్యాధి కుక్కల నుంచి వ్యాపిస్తుందన్నారు. ఆ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్కకు రేబీస్ టీకాలను వేయించాలన్నారు.
Veterinary Doctors | ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగ�
అడవిలో ఉండాల్సిన జింకలు.. జనావాసాల్లోకి రావడంతో మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లోకి వచ్చిన జింకలను కుక్కలు వేటాడి చంపేస్తున్నాయి. దీనికి ఇసుక మాఫియా కూడా కారణమవుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పచ్చని
హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం డీజీ తాండలో రైతు డాక్య నాయక్కి చెందిన 36 గొర్రెలు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. 20కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.
Leopard attacks sleeping dog | వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి.