మన కష్టాలు వినేందుకు దోస్తులున్నారు. ఆకలితో ఉంటే కడుపు నింపేందుకు కావాల్సినంత ఆధారముంది. ఏమీలేనీ మూగజీవాలకు ఎవరున్నారు మరీ. అలాంటి వాటికోసం నేనున్నాను అని ముందుకొచ్చింది ఓ మహిళ. గాయాలతో విలవిల్లాడే కుక�
ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని, విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు అందుతున్నాయని పేర్కొంటూ, మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా
హైదరాబాద్ చూద్దామని పిన్ని ఇంటికి వచ్చిన ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఆడుకుందామని ఇంటి నుంచి బయటికి రాగానే దాదాపు పది కుక్కలు బాలుడిని సెల్లార్లోకి లాక్కెళ్లి తీవ్రంగా గాయపర్చాయి. ప్రస్తుతం
help steals gold, cash | ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
ఇటుకబట్టీల ప్రాంగణంలో ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడిచేయడంతో ఓ చిన్నారి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్నది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ పాత ఏరియా దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం కోసం వచ్చిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది.
Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్�
కుక్క కాటుతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో దాక్షిణి (19 నెలలు) సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, కుక్క దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన �
Renu Desai | ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో కుక్కల అంశంపై చేసిన వ్యాఖ్యలు ఊహించని రీతిలో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ అంశం సోషల్ మీడియా వేదికగా తీవ్ర
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ�